వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బాంబు బెదిరింపులకు పాల్పడిన యువకుడి అరెస్ట్
Published on Sat, 07/06/2019 - 14:45
సాక్షి, హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ ఆకతాయి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అవి నకిలీ బెదిరింపులని గుర్తించిన పోలీసులు.. బెదిరింపులకు పాల్పడిన యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేవీ విశ్వరత్నం అనే వ్యక్తి ప్రేమలో విఫలమై.. మద్యం మత్తులో ఈ బెదిరింపులకు తెగబడినట్లు గుర్తించారు. తమిళనాడుకు చెందిన విశ్వరత్నం సికింద్రాబాద్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. అతడిపై సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
#
Tags