అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పిట్స్ బాధతో యువకుడి ఆత్మహత్య
Published on Wed, 04/04/2018 - 12:24
కోనరావుపేట(వేములవాడ) : కుటుంబ కలహాలు, అనారోగ్యంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన యాదరవేణి మల్లేశం(33) కొన్నిరోజులుగా కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నాడు. రెండేళ్ల నుంచి పిట్స్తో బాధ పడుతున్నాడు. దీంతో మంగళవారం ఉదయం తన వ్యవసాయ క్షేత్రం వద్ద వేపచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడికి భార్య లావణ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడి తండ్రి దేవయ్య ఫిర్యాదుతో ఎస్సై రమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags