చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వికటించిన ప్రేమ పెళ్లి
Published on Mon, 12/25/2017 - 06:43
మైసూరు: ప్రేమ వివాహం చేసుకున్న యువతితో మనస్పర్థలు రావడంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం జిల్లాలోని నంజనగూడు తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని సుత్తూరు గ్రామానికి చెందిన రసిక (23) సొంత పెద్దమ్మ కుమార్తె, అక్క వరుసయ్యే కావ్య అనే యువతిని కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలియడంతో ఇరువురి తల్లితండ్రులు, కుటుంబ సభ్యులు మందలించారు. వీరు అందరిని ఎదిరించి మూడు నెలల క్రితం వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. శనివారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరగడంతో మనస్థాపం చెందిన రసిక ఆదివారం కావ్య సొంతూరు కోచనహళ్లికి చేరుకొని పొలంలో ఉరేసుకొని ఆత్మహత్మకు పాల్పడ్డారు.
#
Tags