చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సహజీవనం చేస్తున్న యువతి అనుమానాస్పదంగా..
Published on Sat, 06/22/2019 - 07:51
దొడ్డబళ్లాపురం : ఇష్టపడిన వ్యక్తితో సహజీవనం చేస్తున్న యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన నెలమంగల పరిధిలో చోటుచేసుకుంది. గీతా (22) నెలమంగల సమీపంలోని గోల్డెన్ సిమ్ గార్మెంట్స్లో పనిచేస్తోంది. ఈమె స్వంత ఊరు శివమొగ్గ జిల్లా సాగర తాలూకా. గత రెండు సంవత్సరాలుగా వికాస్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వికాస్ కూడా అదే గార్మెంట్స్లో పనిచేసస్తున్నాడు. ఇలా ఉండగా గీతా శుక్రవారం ఉదయం ఇంట్లో అనుమానాస్పదంగా ఉరివేసుకుని మృతి చెందింది. అయితే వికాస్ తమ కూతురిని అత్యాచారం చేసి హత్యచేసాడని గీతా తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వికాస్ తమ కూతురి నుండి ఇప్పటికే రూ 3.లక్షలు మాయచేసి ఇప్పించుకున్నాడని ఆరోపిస్తున్నారు. నెలమంగల పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags