ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి..
Published on Mon, 06/15/2020 - 07:17
పటాన్చెరు టౌన్: డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ దేవేందర్ కథనం ప్రకారం.. పటాన్చెరు మండల పరిధిలోని చిట్కుల్ గ్రామానికి చెందిన ఉరుసు భద్రాచలం కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా ఇతడి కూతురు భగవతి (19) స్థానికంగా ఉన్న జీటీఎన్ పరిశ్రమలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో శనివారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన భగవతి తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద వెతికిన ఆచూకి లభించలేదు. దీంతో కూతురు అదృశ్యంపై తండ్రి భద్రాచలం ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పోలీసులు తెలిపారు.
#
Tags