నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నిజాయితి చాటుకున్న ఇద్దరు ఎన్నారైలు
Published on Thu, 02/20/2014 - 11:37
దుబాయ్లో ఇద్దరు ఎన్నారైలు బిజూ కృష్ణ కుమార్ పిళ్లై విజయన్, సోని థామస్లు తమ నిజాయితీని చాటుకున్నారు. దుబాయ్లో ఇటీవల అల్ ఖలిదీయా వీధిలో నడిచి వెళ్లున్న ఆ ఇద్దరు ఎన్నారైలకు రూ. 60 వేల దినార్హులు ( రూ.16,335 యూఎస్ డాలర్లు) దొరికాయి. ఆ నగదును వారు సమీపంలోని పోలీసు స్టేషన్లో అందజేశారు. పోలీసులు అసలు వ్యక్తికి ఆ నగదును అందజేశారు. దుబాయ్ మీడియా ఆ విషయాన్ని ప్రచురించింది. ఎన్నారైల నిజాయితీని దుబాయి ప్రభుత్వం అచ్చెరువొందింది.
దాంతో ఇద్దరు ఎన్నారైలను సన్మానించాలని ప్రభుత్వం సంకల్పించింది. దాంతో బీజు కృష్ణ, సోని థామస్లను దుబాయ్ ప్రభుత్వం అబూ దాబిలో బుధవారం ఘనంగా సన్మానించింది. యూఏఈ డిప్యూటీ ప్రధానితోపాటు పలువురు ఉన్నతాధికారులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.
#
Tags