amp pages | Sakshi

శాంతి కపోతాలపై ‘విష’ ప్రయోగం

Published on Fri, 09/30/2016 - 00:55

 
వెంకటగిరి : శాంతి కపోతాలపై గుర్తుతెలియని వ్యక్తులు విషం ప్రయోగించారు. 11 పావురాలను చంపిన ఘటన గురువారం వెంకటగిరిలో జరిగిందిది. మూగజీవాల ప్రేమికుడు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అవినాష్‌  స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో నివసిస్తున్నాడు. పావురాలపై ఉన్న ప్రేమతో పలు ప్రాంతాల నుంచి సేకరించిన పావురాలను వెంకటగిరిలో తన నివాసంలో ఉంచి పెంచుకుంటున్నాడు. ఆయన నివాసం పక్కనే ఉన్న గుర్తుతెలియని వ్యక్తులు ఆ పావురాలను చంపే పథకం వేసి బియ్యం గింజల్లో విషం కలిపి వాటికి మేతగా వేయడంతో అవి తిన్న సుమారు 11 పావురాలు మృతి చెందాయి. పావురాలు మృతి చెందడంపై ఆందోళన చెందిన అవినాష్‌ వాటిని పరిశీలించగా విషం కలిపిన బియ్యం తిని చనిపోయినట్లు గుర్తించాడు. తన నివాసం పరిసరాలను పరిశీలించగా ఓ చోట రెండు పిడికెళ్ల బియ్యం కనిపించడంతో వాటిని వాసన చూసి విషం కలిపినవి గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బియ్యంను ల్యాబ్‌ టెస్ట్‌కు పంపినట్లు అవినాష్‌ తెలియజేశారు.  

#

Tags

Videos

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)