నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీతాఫలాల కోసం వెళ్లి..
Published on Thu, 10/13/2016 - 18:47
పెద్దవంగర (వరంగల్) : సీతాఫలాలు తెంపడానికి వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన సంఘటన పెద్దవంగర మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ధారావత్ జీవన్(11) స్నేహితులతో కలిసి సీతాఫలాలు కోసేందుకు చెట్టెక్కాడు. పక్కనే ఉన్న విద్యుత్ తీగలను గమనించకపోవడంతో కరెంట్ షాక్కు గురై మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
#
Tags