రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కుక్కల దాడిలో 20 గొర్రె పిల్లలు మృతి
Published on Sat, 06/24/2017 - 23:39
బొమ్మనహాళ్ (రాయదుర్గం) : బొమ్మనహాళ్ మండలం కొత్తూరులో కురుబ కరిబసప్ప అనే రైతుకు చెందిన 20 గొర్రె పిల్లలు శనివారం వీధి కుక్కల దాడిలో మృతి చెందాయి. ఉదయమే మేత కోసం గొర్రెల మందను అడవికి తోలుకెళ్లగా.. వాటి పిల్లలను మాత్రం గ్రామంలోనే వదిలివెళ్లినట్లు బాధితుడు తెలిపారు. వీధి కుక్కలు ఒక్కసారిగా గొర్రె పిల్లలపై దాడి చేసి చంపినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇటీవలే వీధి కుక్కల దాడిలో రమేష్ అనే విద్యార్ధి తీవ్రంగా గాయపడి కర్ణాటకలోని బళ్లారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. వారం రోజుల వ్యవధిలో రెండు సంఘటనలు జరగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
#
Tags