వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మూడు తాటాకిళ్లు దగ్ధం
Published on Fri, 04/14/2017 - 00:31
భీమలాపురం (ఆచంట) : గ్రామంలో గురువారం గుడాల నాగమణి, గుడాల సుబ్బారావు, గుడాల చిన సత్యనారాయణకు చెందిన మూడు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో సుమారు రూ.ఆరు లక్షల ఆస్తినష్టం సంభవించినట్టు బాధితులు చెప్పారు. నాగమణి ఇంట్లో సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించినట్టు తెలిపారు. నాగమణి కొద్ది కాలం క్రితం తన ఇంటిని కొబ్బరి కాయల వ్యాపారి సత్యనారాయణకు అద్దెకు వచ్చింది. ఈ ప్రమాదంలో ఆయనకు చెందిన సుమారు రెండు లక్షల విలువైన కొబ్బరి కాయలు దగ్ధమయ్యాయి. పాలకొల్లు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బాధితులను సర్పంచ్ చింతపర్తి సత్యనారాయణ, ఆర్ఐ సన్నిబాబు, వీఆర్వో నరసింహరావు పరామర్శించారు.
#
Tags