ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నీటిసంపులో పడి చిన్నారి దుర్మరణం
Published on Sun, 06/12/2016 - 17:44
గరిడేపల్లి (నల్లగొండ) : అప్పటి వరకూ ఇంటి ముందు ఆడుకున్న ఆ చిన్నారిని నీటి సంపు బలితీసుకుంది. నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా సమీరా(3) అనే చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ ఉంది. చిన్నారి మాట వినిపించకపోవడంతో కొంతసేపటి తర్వాత తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడగా పాప కనిపించలేదు. చుట్టూ వెతగ్గా నీటి సంపులో పడి మృతి చెంది కనిపించింది.
#
Tags