నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
30 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
Published on Sun, 09/25/2016 - 11:45
సీతంపేట(శ్రీకాకుళం): అక్రమంగా రేషన్ బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు 30క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం మెట్టుగూడ సమీపంలో ఆదివారం ఉదయం ఆటోలో తరలిస్తున్న 60 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
#
Tags