అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
42 వరద గేట్ల ఎత్తివేత
Published on Sun, 10/09/2016 - 22:43
బాల్కొండ :
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద నీరు పోటెత్తడంతో ఆదివారం సాయంత్రం 42 వరద గేట్లు ఎత్తి గోదావరిలోకి 3 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 3 లక్షల 24 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి ఎస్కెప్ గేట్ల ద్వార 3 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వార వెయ్యి క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వార 300 క్యూసెక్కుల, కాకతీయ కాలువ ద్వార 5 వేల క్యూసెక్కుల నీటి విడుదల అవుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 (90 టీఎంసీల)తో నిండుకుండలా ఉంది.
#
Tags