అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భోజనం వికటించి 50 మంది విద్యార్థినులకు అస్వస్థత
Published on Thu, 02/04/2016 - 17:23
నవిపేట (నిజామాబాద్ జిల్లా) : నవిపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల్లో మధ్యాహ్న భోజనం వికటించడంతో 50 మంది విద్యార్థినులు గురువారం అస్వస్థతకు గురయ్యాయ్యారు. కలుషిత ఆహారం తినడంతో వాంతులు,విరేచనాలయ్యాయి. వీరిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
#
Tags