రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో 6 మందికి గాయాలు
Published on Sun, 07/16/2017 - 22:42
డి.హీరేహాళ్ (రాయదుర్గం) : మండల కేంద్రం డి.హీరేహాళ్లో రాష్ట్రీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. కోనాపురం గ్రామానికి చెందిన మహిళలు కూరగాయల వ్యాపార నిమిత్తం ఆటోలో బళ్లారికి వెళుతుండగా బళ్లారి నుంచి చిత్రదుర్గం వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మారెక్క, పెన్నక్క, బి. మారెక్క, చిట్టక్క, ముక్కమ్మ , హనుమక్కలు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్ఐ శేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేశామని, లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని చెప్పారు.
#
Tags