రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యోగా కోర్సులో 70 మందికి ప్రవేశాలు
Published on Sat, 08/20/2016 - 23:08
ఎచ్చెర్ల: బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో యోగా కోర్సులో చేరేందుకు గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శనివారం కౌన్సెలింగ్ జరిపారు. 53 మందికి ఏడాది యోగా పీజీ డిప్లమా, 17 మందికి ఆరు నెలల యోగా సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించారు. ప్రవేశ పత్రాలను ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య అందజేశారు. యోగాకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉందని వీసీ చెప్పారు. కౌన్సెలింగ్లో యోగా కోర్సు కో ఆర్డినేటర్ డాక్టర్ తారక రామారావు, ప్రిన్సిపాల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
#
Tags