వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చిట్టీల పేరుతో మూడు కోట్లు వసూలు.. పరార్
Published on Thu, 01/07/2016 - 20:20
హైదరాబాద్: చిట్టీల పేరుతో మరో భారీ మోసం జరిగింది. ఓ వ్యక్తి దాదాపు రూ.3కోట్లను చిట్టీలపేరుతో వసూలు చేసి ఉడాయించాడు. దీంతో బాధితులు తీవ్ర ఆందోళనలోకి కూరుకుపోయారు. ఏం చేసేది పాలుపోక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు నమోదుచేసుకొని పోలీసులు కేసు విచారణ ప్రారంభించనున్నారు.
#
Tags