వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నూతన సిలబస్ను అనుసరించి బోధించాలి
Published on Sun, 08/21/2016 - 23:56
కేయూ క్యాంపస్ : ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సులో సీబీసీఎస్ సిస్టమ్ను ప్రవేశపెట్టినందున బాటనీ లెక్చరర్లు తమ పాఠ్యాంశా ల్లో నూతన సిలబస్ను అనుసరించి విద్యార్థులకు బోధనలు అందించాలని కేయూ బాటనీ విభాగం అధిప తి డాక్టర్ వి.కృష్ణారెyì్డ కోరారు. క్యాం పస్లోని బాటనీ విభాగంలో ఆది వారం డిగ్రీలోని సీబీసీఎస్ సిలబస్ పై బాటనీ లెక్చరర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ అధ్యాపకులు విద్యార్థులకు మెరుగైన బోధనలు అందించేందుకు కృషి చేయాలన్నారు. సదస్సులో కేయూ సైన్స్ డీన్ ప్రొఫెసర్ ప్రమీలాదేవి, బీఓఎస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎరాగన్, డాక్టర్ సురేఖ, వెంకటేశ్వర్లు, డాక్టర్ ఆశీర్వాదం పాల్గొన్నారు.
#
Tags