నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మద్యం అమ్మం.. తాగం
Published on Tue, 05/10/2016 - 02:47
దత్తత గ్రామ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించిన ఎస్సై
దౌల్తాబాద్: తాగుడు వల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా ఆర్థికంగా నష్టపోతామని పేర్కొంటూ దౌల్తాబాద్ ఎస్సై పరశురాం తన దత్తత గ్రామం తిమ్మక్కపల్లిలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మద్యం విక్రేతలు, ప్రజలు సమావేశంలో పాల్గొన్నారు. మద్యం తాగమని, అమ్మమని ఈమేరకు గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. అంతేకాకుండా అమ్మినవారికి రూ.10 వేలు, తాగినవారికి రూ.5 వేలు జరిమానా విధిస్తామని గ్రామస్థులు తీర్మానం చేశారు. అనంతరం ఇంకుడుగుంతలపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్, రైతు రక్షణ వే దిక మండల అధ్యక్షుడు ఇప్ప దయాకర్ ఉన్నారు.
#
Tags