సింగరేణిపై కుట్ర..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ తరుఫున ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక
Published on Thu, 02/16/2017 - 19:45
హైదరాబాద్:
తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న టీచర్, పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆల్ ఇండియా బీసీ, ఓబీసీ పార్టీ ఎంపిక చేయనున్నట్లు ఆ పార్టీ కన్వీనర్ సుశీల్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. పూలే, అంబేడ్కర్ల ఆశయాల స్ఫూర్తితో సామాజిక సమస్యలను పరిష్కరించే దృఢ చిత్తం కలిగిన అభ్యర్థులు తమ బయోడేటాను allindiabcobc@gmail.comకి పంపాల్సిందిగా కోరుతున్నారు.
అలాగే త్వరలో జరగబోయే కార్యవర్గం ఎన్నికల్లో పోటీ చేసే ఔత్సాహికులు తమ వివరాలను పంపొచ్చని సుశీల్ కుమార్ తెలిపారు.
#
Tags