రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి
Published on Sun, 08/21/2016 - 18:15
మరికల్ (ధన్వాడ) : నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని నాయి మిత్ర మండలి రాష్ట్ర కన్వీనర్ అశ్వినిచంద్రశేఖర్ అన్నారు. ఆదివారం మరికల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడిన తమకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి నిధులు కేటాయించాలని కోరారు. క్షీరవృత్తి, వాయిద్య కళాకారులకు చేయూత నిచ్చేందుకు నాయిబ్రాహ్మణ ఫెడరేషన్ పాలక కమిటీని ఏర్పాటు చేసి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. నాయిబ్రాహ్మణ విద్యార్థులను ప్రోత్సహించేందుకు జిల్లాకు ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అశోక్కుమార్, నాయకులు గోపాల్, దేవరాజ్, వేణు, శేఖర్ పాల్గొన్నారు.
#
Tags