చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రఘువీరాకు అస్వస్థత
Published on Thu, 11/05/2015 - 15:24
పెందుర్తి: విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి గురువారం అస్వస్థతకు గురయ్యారు. ఘగర్ లెవెల్స్ పడిపోవడంతో కళ్లు తిరిగిపడిపోయారు. పెందుర్తి మండలం చిన్నముసిడివాడ శారదాపీఠానికి వచ్చే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆయనను విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags