అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మద్యం మత్తులో వ్యక్తిపై దాడి
Published on Wed, 07/20/2016 - 00:46
భువనగిరి:మద్యంమత్తులో వ్యక్తిపై దాడి చేసిన సంఘటన మండలంలోని రాయిగిరి గ్రామాంలో ఉన్న ఓ డబా హోటల్లో జరిగింది. వివరాల ప్రకారం మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన అంతరి బాలస్వామి కేసారం గ్రామానికి చెందిన మకయ్యలు మద్య సేవించేదుకు రాయిగిరి డబాలో కుర్చున్నా రు. ఈ నేపథ్యంలో ఇరువురి మద్య వాగ్వాదం చేటుచేసుకుంది. ఈ క్రమంలో బాలస్వామిపై సీసా తో మక్కయ్యదాడి చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags