ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆటోడ్రైవర్ ఆత్మహత్య
Published on Wed, 01/25/2017 - 23:08
అనంతపురం న్యూసిటీ : రైలుకింద పడి ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు... అనంతపురంలోని రాంనగర్లో నివాసముంటున్న చిగిచెర్ల నారపరెడ్డి (50) ఆటో డ్రైవర్. కొన్నేళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటంతో బుధవారం హెచ్చెల్సీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద రైలుకిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
#
Tags