జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బ్యాలెట్ పత్రాలు స్ట్రాంగ్ రూమ్లో భద్రం
Published on Fri, 03/10/2017 - 00:26
అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గురువారం ముగిసింది. బ్యాలెట్ పత్రాలను అనంతపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. గురువారం అనంతపురం జిల్లాకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలోకి చేర్చారు. వైఎసార్ జిల్లా, కర్నూలు జిల్లాకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు శుక్రవారం రానున్నాయి. స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
#
Tags