వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో యాచకుడు మృతి
Published on Tue, 11/01/2016 - 00:20
అనంతపురం సెంట్రల్ : నగరంలో మొదటిరోడ్డు శివారులో జీరో క్రాసింగ్వద్ద ఆదివారం రాత్రి రోడ్డు పక్కన పడుకున్న యాచకుని తలపై గుర్తు తెలియని వాహనం ఎక్కిపోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆశ్రయ అనాథాశ్రమం నిర్వాహకులు కృష్ణారెడ్డి ద్వారా యాచకునికి అంత్యక్రియలు జరిపించారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
#
Tags