నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
Published on Mon, 11/21/2016 - 08:33
విజయవాడ: కార్తీక మాస చివరి సోమవారం కావడంతో రాష్ట్రంలోని అన్ని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. విజయవాడలోని దుర్గాఘాట్ కృష్ణానదిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి కృష్ణానది తీరానికి చేరుకున్నారు.
అరటి దొప్పలలో దీపారాధనలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. కార్తీకమాసం సందర్భంగా రుద్రయాగం, ప్రత్యేక అభిషేకాలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు.
#
Tags