ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎందుకీ కక్ష, మేం ఏం తప్పు చేశాం: ఉండవల్లి
Published on Sat, 07/30/2016 - 11:26
రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్ ప్రజలను బీజేపీ మోసం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి రాయితీలు వస్తాయని అందుకే ఏపీకి ప్రత్యేక హోదా అడుగుతున్నామన్ని ఆయన శనివారమిక్కడ అన్నారు. హోదా ఎందుకు అమలు చేయడం లేదో కేంద్ర ప్రభుత్వం వెల్లడించడం లేదో సమాధానం ఇవ్వాలన్నారు.
ఏపీ ప్రజలపై ఎందుకింత కక్ష అని, ఏ తప్పు చేశామని ఉండవల్లి ఈ సందర్భంగా నిలదీశారు. కేంద్రాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు నిలదీయడం లేదన్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ ఆపేందుకు కుట్ర జరుగుతోందని ఉండవల్లి ఆరోపించారు. పోలవరం పూర్తయితే 2వేల టీఎంసీల నీటిని వాడుకోవచ్చని, అవసరం అయితే ఒడిశాకు నీళ్లు అందించవచ్చన్నారు.
#
Tags