అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
కృష్ణమ్మే మా దిక్సూచి..
Published on Sun, 08/21/2016 - 19:37
పవిత్ర కృష్ణవేణీ ఒడిలో పుణ్య స్నానమాచరించేందుకు చిన్నా, పెద్దాతో పాటు దివ్యాంగులు కూడా తరలివస్తున్నారు. గుంటూరు కళాభారతి అంధుల పాఠశాల విద్యార్థులు సుమారు 50 మంది ఆదివారం అమరావతిలోని ధ్యానబుద్ధ ఘాట్లో పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చారు. అంధ విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసుకుని స్నానానికి వెళ్లిన తీరును భక్తులు అభినందించారు.
- పట్నంబజారు (అమరావతి)
#
Tags