చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయం..బాబు బాగా ముదిరిపోయిన తొండ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అన్నచేతిలో తమ్ముడి హతం
Published on Tue, 06/14/2016 - 11:19
పాల్వంచ మండలం నాగారం పంచాయతీ రేపల్లెవాడలో దారుణం చోటుచేసుకుంది. పొలం వద్ద దారి విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. గ్రామానికి చెందిన బింగి శ్రీను(45), వెంకటేశ్లు అన్నదమ్ములు.
వీరి మధ్య సోమవారం రాత్రి దారి విషయంలో గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన వెంకటేశ్ కర్రతో శ్రీను తలపై గట్టిగా కొట్టడంతో తీవ్రరక్తస్రావమై కుప్పకూలి చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని వెంకటేశ్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags