ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వేతన సవరణకు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల డిమాండ్
Published on Tue, 07/25/2017 - 21:02
ఏలూరు (ఆర్ఆర్పేట) : బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు వెంటనే వేతన సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ సంస్థ ఉద్యోగులు మంగళవారం స్థానిక టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఆ సంస్థ ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర నాయకత్వ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెకు సమాయత్తంగా ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ సంస్థలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయిన ఉద్యోగులకు 30 శాతం బెనిఫిట్ ఇవ్వాలని, సంస్థ ఉద్యోగుల పట్ల పక్షపాత ధోరణి విడనాడాలని, ఈ నెల 27న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు చింతా ప్రసాద్, బి.రాజశేఖర్, ఎం.నారాయణరావు, జేవీ లక్ష్మీనారాయణ, పి.పుల్లారావు, బి.విక్టర్బాబు, ఆర్.రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
#
Tags