నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైకుంఠ రథం ధ్వంసం
Published on Mon, 09/26/2016 - 23:46
మదనపల్లె:పట్టణంలో మృతిచెందిన వారి పార్థివ దేహాలను శ్మశానానికి ఉచితంగా తరలిస్తున్న వైకుంఠ రథాన్ని ఆదివారం రాత్రి ఒక మందుబాబు ధ్వంసం చేశాడు. స్థానిక అవెన్యూ రోడ్డులో నిలిపిన వాహనం అద్దం పగలకొట్టాడు. వైకుంఠ రథంపై దాడి చేయడం తగదని నిర్వాహకుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు పేర్కొన్నారు. సొంత నిధులతో వాహనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో వాహనం టైరు చోరీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పోలీసులు, పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.
#
Tags