వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తండ్రీకొడుకులపై కేసు
Published on Wed, 07/20/2016 - 22:43
కురవి : మండలంలోని అయ్యగారిపల్లికి చెందిన దూదిమెట్ల లింగన్న, వెంకన్నపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. అయ్యగారిపల్లికి చెందిన తండ్రీకొడుకులు దూదిమెట్ల వెంకన్న, లింగన్న మహబూబాబాద్కు చెందిన బోడికి మూడు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మారు. అయితే, సర్వేనంబర్ తప్పుగా చూపించి భూమి అమ్మినట్లు ఫిర్యాదు అందడంతో బుధవారం వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.
#
Tags