బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నీటి తొట్టెలో పడి చిన్నారి మృతి
Published on Fri, 09/02/2016 - 00:42
గార్లదిన్నె: మర్తాడులో నీటి తొట్టెలో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు... మర్తాడు గ్రామానికి చెందిన బాషా, భాను కుమార్తె షకీదా (5) ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా గురువారం సాయంత్రం ఇంటి సమీపంలో కనిపించడం లేదు. దీంతో బంధువులు చుట్టు పక్కల అంతా వెతికారు. ఆఖరికి బాషా ఇంటి సమీపంలో ఉన్న నీటి తొట్టెలో షకీదా మృతదేహాన్ని కనుకున్నారు. నీళ్లలో విగత జీవిలా పడి ఉన్న కూతురుని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
#
Tags