వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సివిల్స్ ప్రిలిమ్స్ ప్రశాంతం
Published on Sun, 08/07/2016 - 22:47
విజయవాడ/ఆటోనగర్ :
యూపీఎస్సీ నగరంలో ఆదివారం నిర్వహించిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతగా ముగిశాయి. నగరంలోని పరీక్షా కేంద్రాల్లో 4, 647 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉంది. ఉదయం జరిగిన పేపర్–1కు 4,372 మంది, మధాహ్నం పేపర్–2కు 4,293 మంది (29.31 శాతం) హాజరయ్యారు. బిషప్ హజరయ్య స్కూల్లోని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ బాబు.ఎ పరిశీలించారు. ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి భద్రత చర్యలు చేపట్టారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు.
#
Tags