వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గవర్నర్ తో కేసీఆర్ భేటీ
Published on Sun, 10/25/2015 - 15:02
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. ఆయుత చండీయాగంపై ఆయన గవర్నర్ తో చర్చించారు. డిసెంబర్ లో జరిగే చండీయాగానికి రావాలని ముఖ్యమంత్రి గవర్నర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలు రాజకీయ పరమైన అంశాలపై కూడా వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
#
Tags