నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు
Published on Fri, 01/27/2017 - 02:00
ధర్మవరం అర్బన్ : ధర్మవరం కొత్తపేటలోని పురపాలక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివే తమ కుమార్తె దాసరి భారతి బుధవారం నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు లక్ష్మీదేవి, ఆంజనేయులు గురువారం తెలిపారు. మూర్ఛ వ్యాధి రావడంతో మూడ్రోజుల నుంచి పాఠశాలకు పంపలేదన్నారు. బుధవారం ఆమెను ఇంట్లోనే వదిలి తాము కూలి పనులకు వెళ్లగా ఆమె కనిపించకుండా వెళ్లిపోయిందన్నారు. అంతటా వెతికినా ప్రయోజనం లేదని వాపోయారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఆచూకీ తెలిసిన వారు ధర్మవరం ఎస్ఐ సెల్: 8712925250 నంబర్కు ఫోన్ చేయాలని కోరారు.
#
Tags