Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులకు అవగహన కార్యక్రమం
Published on Thu, 09/29/2016 - 01:16
పెద్దఅడిశర్లపల్లి : పీఏపల్లి మండల వనరుల కేంద్రంలో బుధవారం ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులకు సెన్సిటైజేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్వశిక్ష అభియాన్ జిల్లా ఐఈ కోఆర్డినేటర్ ఆర్. రవి, ఎంఈఓ వేమారెడ్డిలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాల వైకల్యాలను గురించి వారికి వివరించారు. వివిధ రకాల పరికరాలు, శస్త్ర చికిత్సలు, వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఎస్ పీఏపల్లి ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుడు కె. మూనా, ఐఈఆర్పీ ఎం. ప్రేమ్సాగర్, ఆర్. రాందాస్, ఎంఐఎస్ జాహంగీర్, ఎల్డీఏ లచ్చిరాం తదితరులు పాల్గొన్నారు.
#
Tags