నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'పువ్వాడ అజయ్వి తప్పుడు ఆరోపణలు'
Published on Mon, 04/25/2016 - 14:21
హైదరాబాద్: ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, మరోనేత ఫాయాక్ హుస్సేన్లు స్వార్ధ అవసరాల కోసం టీఆర్ఎస్లో చేరుతున్నారని కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డి, నిరంజన్లు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో తమకు ప్రాధాన్యత, గుర్తింపు లేవంటూ అజయ్ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఆ ఇద్దరు నేతలకు కాంగ్రెస్ తక్కువేమీ చేయలేదని తెలిపారు.
తీవ్రకరువుతో అలమటిస్తున్న ప్రజలను ఆదుకోవాల్సిన సీఎం కేసీఆర్ తన బాధ్యతను విస్మరించి ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదన్నారు. కరువు సహాయక చర్యల్లో టీఆర్ఎస్ విఫలమైన తీరుకు నిరసనగా ఈ నెల 27న అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు.
#
Tags