బస్సులో అయిదుగురు సజీవదహనం...
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ధోనీని కలిసేందుకు సైకిల్ యాత్ర
Published on Sat, 10/10/2015 - 14:11
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు కెప్టన్ మహేందర్ సింగ్ ధోని వీరాభిమాని పీరం చెరువుకు చెందిన కిరణ్ శుక్రవారం ధోనిని కలిసేందుకు సైకిల్పై రాంచీకి పయనమయ్యారు. సైకిల్ యాత్రను గ్రామ నాయకుడు నాగరాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. ధోని సాధించిన పరుగులు, శతకాలు, రికార్డులపై పుస్తకాన్ని రాశానన్నారు. 25 రోజుల పాటు సైకిల్పై రాంచీకి వెళ్లి ధోనిచే పుస్తకాన్ని ఆవిష్కరిస్తామన్నారు.
#
Tags