దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యార్థుల్లో శాస్త్రీయ దక్పథం పెంచాలి : డీఈఓ
Published on Fri, 10/21/2016 - 22:58
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యార్థులు శాస్త్రీయ దక్పథాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని డీఈఓ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం స్థానిక జిల్లా సైన్స్ సెంటర్లో జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్–2016పై శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రతి పాఠశాల నుంచి బాలల సైన్స్–2016లో ప్రాజెక్టులు ప్రదర్శించాలన్నారు. ఎన్సీఎస్సీ కో–ఆర్డినేటర్ కె.ఆనందభాస్కర్రెడ్డి, సైన్స్ సెంటర్ క్యూరేటర్ సి.వెంకటరంగయ్య పాల్గొన్నారు. రీసోర్స్పర్సన్లుగా శామ్యూల్ ప్రతాప్, నారాయణ, నాగరాజు వ్యవహరించారు.
#
Tags