అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
Published on Sun, 07/24/2016 - 06:53
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు. నడక దారిలో వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతుంది. తిరుమలలో శ్రీవారిని శనివారం 85, 717 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే నిన్న హుండీ ఆదాయం రూ. 2.54 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
#
Tags