వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా
Published on Wed, 07/20/2016 - 23:26
ఆత్మకూరు : భారతీయ జనతా యువమోర్చా ఆత్మకూరుశాఖ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక మండల విద్యావనరుల కేంద్రం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఆళ్ల మధుసూదన్ మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో కామన్ఫీజు విధానాన్ని అమలుచేయాలన్నారు. విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఉదయగిరి ప్రతాప్, ఉపాధ్యక్షుడు కొల్లి హరినాయుడు, కార్యవర్గసభ్యులు దేవరపాటి మాధవ్, ఎస్డీ ఖాజారంతుల్లా, నాయకులు పూనపాటి రాజేష్, ఓబుల పవన్, బి.మారుతి, విద్యార్థులు పాల్గొన్నారు.
#
Tags