ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దత్తాయపల్లిలో డీఎల్పీఓ విచారణ
Published on Tue, 07/26/2016 - 01:19
తుర్కపల్లి : మండలంలోని దత్తాయపల్లి గ్రామపంచాయితీ సర్పంచ్ ధ్యానబోయిన సరిత నిధులు దుర్వినియోగం చేశారని ఉపసర్పంచ్ ఎరకల వెంకటేశ్గౌడ్ కలెక్టర్ సత్యనారాయణరెడ్డికి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డీఎల్పీఓ సత్యనారాయణరెడ్డి సోమవారం విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా ఇరుపక్షాల నుంచి రాత పూర్వకంగా వాగ్ములాలను స్వీకరించి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధ్యానబోయిన సరిత, ఈఓపీఆర్డీ చంద్రమౌళి, వార్డుసభ్యులు, కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
#
Tags