నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆగి ఉన్న లారీని ఢీకొన్న లారీ: డ్రైవర్ సజీవదహనం
Published on Tue, 08/02/2016 - 10:17
కంచికచర్ల: కృష్ణాజిల్లా కంచికచర్ల సమీపంలోని జాతీయరహదారిపై మంగళవారం అర్థరాత్రి జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. హైదరాబాద్ నుంచి విజయవాడకు మద్యం లోడుతో లారీ వెళ్తుంది. ఆ క్రమంలో లారీ కంచికచర్ల సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది. దీంతో మద్యం లోడుతోఉన్న లారీలో మంటలు చెలరేగి లారీతో సహా డ్రైవర్ సజీవదహనమయ్యాడు. ఆగి ఉన్న లారీలో ఎవరూ లేకపోవటంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags