వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తమ్ముడి గొంతుకోసిన అన్న
Published on Thu, 05/04/2017 - 19:19
యాదాద్రి భువనగిరి: జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో గురువారం దారుణం జరిగింది. తోడబుట్టన తమ్ముడి గొంతు కోశాడో అన్న. వివరాల్లోకి వెళ్తే డోప్ప నర్సింహా, డోప్ప హరికిషన్లు అన్నదమ్ములు. చెల్లెలి పెండ్లి విషయంలో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన అన్న హరికిషన్ బీరుబాటల్, కత్తితో తమ్ముడు నర్సింహపై దాడి చేశాడు. నర్సింహ పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన హైద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై భువనగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#
Tags