వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నల్లగొండ జిల్లాలో దొంగల ఘాతుకం
Published on Mon, 04/18/2016 - 10:34
- గొలుసు కోసం వృద్ధురాలి హత్య
తిప్పర్తి(నల్లగొండ జిల్లా)
నల్లగొండ జిల్లా తప్పర్తి మండలం పెద్ద సూరారం గ్రామంలో ఘోరం జరిగింది. దొంగతనానికి వచ్చిన దుండగులు.. ఓ వృద్దురాలిని హత్యచేసి.. బంగారు గొలుసు దోచుకెళ్లారు. ఈ సంఘటన సోమవారం వేకువ జామున జరిగింది. రాములమ్మ(65) ఇంటి ముందు నిద్ర పోతుండగా.. గుర్తు తెలియని దుండగులు వచ్చి గొంతునులిమి ఆమెను హత్య చేశారు. మెడలో ఉన్న 3తులాల గొలుసును దోచుకెళ్లారు. ఉదయం ఇది గమనించిన కుటుంబ సభ్యులు తిప్పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీమ్ను రప్పించారు. కేసు దర్యాప్తులో ఉంది.
#
Tags