ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యుత్ తీగలు తెగిపడి 70 మేకలు మృతి
Published on Sun, 05/01/2016 - 16:56
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం యానాంపల్లి తండాలో ఆదివారం ఉదయం గుడిసెపై విద్యుత్ తీగలు తెగిపడి 70 మేకలు మృతి చెందాయి. విద్యుత్ తీగలు పడడంతో గుడిసె అంటుకుని అందులో ఉన్న 70 మేకలు చనిపోయాయి. సంఘటన స్థలాన్ని ఎంపీపీ ఇందిర, తహశీల్దార్ రవీందర్, సర్పంచ్ శ్రీనివాసగౌడ్ ఆదివారం మధ్యాహ్నం సందర్శించారు. బాధితునికి ఆర్థిక సహాయం అందిస్తామని వారు హామీ ఇచ్చారు.
#
Tags