వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతు
Published on Fri, 07/29/2016 - 13:42
తాడేపల్లిగూడెం: ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి నీట మునిగి గల్లంతయ్యాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మాకా ఫణికుమార్ (21) స్థానిక వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.
ఈక్రమంలో ఈ రోజు సాయిబాబా గుడి సమీపంలోని ప్రధాన కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లి.... ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఫణికుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి... ఫణికుమార్ కోసం గాలిస్తున్నారు.
#
Tags