అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సొమ్ము కోసం వచ్చి సృహ తప్పాడు!
Published on Mon, 12/26/2016 - 22:56
అమడగూరు : మండలంలోని చినిగానిపల్లికి చెందిన గండారెడ్డి వెంకటరెడ్డి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద సోమవారం సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన పలువురు మాట్లాడుతూ నగదు కోసం ఉదయం నుంచి బ్యాంకు వద్దే కాచుకుని కూర్చున్నామన్నారు. సాయంత్రం వరకూ తిండి, నీరు లేక పోవడంతో బీపీ తగ్గిపోయి ఆయన సృహ తప్పిపడి పోయినట్లు తెలిపారు. వెంటనే అతడిని 108 వాహనంలో కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. కాగా నగదు కోసం ఫీల్డ్ ఆఫీసర్ ఉదయం నుంచి కదిరి బ్యాంకులో వేచి చూసి, డబ్బులివ్వక పోవడంతో వెనక్కి వచ్చినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు.
#
Tags